Tv424x7
Andhrapradesh

సింహచలం దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన వారణాసి మణికంఠ కుమారి

విశాఖపట్నం సింహాచలం శ్రీవరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి నిత్య అన్న ప్రసాదమునకు భక్తుల ఒక లక్ష ఒక వెయ్య 116 రూపాయలు విరాళంగా అందించారు. విశాఖ నగర పరిధి లలిత నగర్ కు చెందిన వారణాసి మణికంఠ కుమారి, వారణాసి లలిత సంతోషి అన్న ప్రసాదమునకు నగదు రూపంలో పిఆర్ఓ ఆఫీస్ డోనార్ కౌంటర్లో నగదు రూపంలో అందజేశారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన తమ తల్లిదండ్రులు ప్రమీల శ్రీనివాస్ ల పేర అన్నదానం జరిపించవలసిందిగా కోరారు. వీరికి శ్రీ స్వామి వారి దర్శనము కల్పించి వేద పండితులు చె వేద ఆశీర్వచనం కల్పించారు. ఆలయ పర్యవేక్షణ అధికారి శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

Related posts

నేటి నుండి ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు

TV4-24X7 News

104లో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు అమ్మవారి సేవలో వాసుపల్లి గణేష్ కుమార్

TV4-24X7 News

గాంధీ జయంతి రోజు మద్యం అమ్మకాల హల్‌చ

TV4-24X7 News

Leave a Comment