Tv424x7
Telangana

సీపీ ముందు లొంగిపోయిన మావోయిస్టులు

తెలంగాణలో మరో ఇద్దరు మావోయిస్టులు పోలీసులు ముందు లొంగిపోయారు. రాష్ట్ర కమిటీ మెంబర్ కాకరాల సునీత అలియాస్ బద్రి (మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు సుధాకర్ భార్య), చెన్నూరు హరీష్ అలియాస్ శ్రీను రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే మావోయిస్టులు లొంగిపోతున్నారని సీపీ తెలిపారు.

Related posts

గర్భవతైన భార్యను రంపంతో ముక్కలుగా కోసి హత్య చేసిన భర్త..

TV4-24X7 News

ఇవాళ, రేపు భారీ వర్షాలు

TV4-24X7 News

ఆ నగర వాసులకు ముఖ్య సమాచారం – నీటి సరఫరా నిలిపివేత

TV4-24X7 News

Leave a Comment