Tv424x7
Andhrapradesh

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం, బేస్మెంట్ ఫొటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయడానికి రూ.20,000 లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి బిల్లు రూ.1,00,000 కోసం బేస్మెంట్ ఫోటోలు తీసి, యాప్‌లో అప్లోడ్ చేయడానికి రూ.20,000 లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి అక్కల వెంకట స్వామి

బాధితుడు ఫిర్యాదు చేయడంతో వెంకట స్వామిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

Related posts

ఆగస్టు 27 నుంచి కాణిపాక వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు

TV4-24X7 News

ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్ .. ఫలితాలు ఎప్పుడో తెలుసా…!

TV4-24X7 News

ప్రమాదవశాత్తు నీటిలో పడి విద్యార్థి మృతి

TV4-24X7 News

Leave a Comment