Tv424x7
Andhrapradesh

అత్తమామలకు నిద్రమాత్రలు ఇచ్చి.. కోడలు ఏమి చేశారో తెలుసా…?

ఓ ఫైన్ డే.. అత్తమామలకు నిద్రమాత్రలు ఇచ్చి.. ఇద్దరు కోడళ్లు పక్కింటోడితో జంప్..రోజురోజుకీ వివాహేతర సంబంధానికి సంబందించిన వార్తలు పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంటి ఇద్దరు కోడళ్ళు పొరుగు ఇంటి యువకుడితో పారిపోయారు. ఈ కోడళ్ళు ఇద్దరూ ఒకే యువకుడితో ప్రేమలో పడ్డారు. తర్వాత వారు తమ అత్త, మామ, పిల్లలకు టీలో నిద్రమాత్రలు ఇచ్చి.. తాము ప్రేమించిన పొరుగు ఇంటి యువకుడితో పారిపోయారు. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

Related posts

గ్రామ సదస్సులో ప్రజలు విన్నవించిన ప్రతిఒక్క సమస్యను పరిష్కరిస్తాం. .!

TV4-24X7 News

భూ దందాల ఆదిపత్య పోరుతోనే శేషాద్రి హత్య … డిఎస్పీ

TV4-24X7 News

మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి పై విచారణ చేపట్టాలని కోరుతూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి వినతిపత్రం అందజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్

TV4-24X7 News

Leave a Comment