Tv424x7
Telangana

విద్యుత్ ఉద్యోగుల ఆగ్రహం…ఇదేనా కారణం..

తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల వేతనాలు 9వ తేదీ దాటినా ఇంకా వారి ఖాతాల్లో జమ కాలేదు. దీనివల్ల అనేక మంది ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, EMIలు చెల్లించలేకపోతున్నారు.

ఇప్పటికే కొంతమంది ఉద్యోగుల చెక్కులు బౌన్స్ కావడంతో పెనాల్టీలు పడుతున్నాయి.ఉద్యోగులు మాట్లాడుతూ –💬 “జీతాలు సమయానికి ఇవ్వకపోతే మాకు నష్టం తప్పదు. వెంటనే సమస్యను పరిష్కరించాలి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, సెలవుల్లో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఉండటంతో వేతనాల సమస్య పరిష్కారం ఆలస్యమవుతోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు

అనూష

Related posts

కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం

TV4-24X7 News

కవిత తన రాజీనామాపై కీలక వ్యాఖ్యలు….

TV4-24X7 News

సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం

TV4-24X7 News

Leave a Comment