Tv424x7
Andhrapradesh

విరిగిన రైల్వే గేట్.. నిలిచిన ట్రాఫిక్..

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం లోని వైస్సార్ సర్కిల్ వద్ద రైల్వే గేట్ (రాచర్ల గేట్) విరిగి సుమారు 45 నిమిషాల నుండి ట్రాఫిక్ కి అంతరాయం విరిగిన రైల్వే గేట్ ను పునరుద్దరిచనున్న రైల్వే అధికారులు ఆఫీస్ మరియు స్కూల్ నుండి తిరిగి వెళ్లే సమయం కావడంతో పట్టణ ప్రజలు ముఖ్యంగా స్కూల్ నుండి స్కూల్ బస్సులో ఇంటికి వెళ్లే పిల్లలు చాలా ఇబ్బంది కి గురి అవుతున్నారు.

Related posts

అసెంబ్లీకి ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు…

TV4-24X7 News

వైఎస్సార్సీపీ మైదుకూరు స్టూడెంట్ విభాగం అధ్యక్షుడిగా భూమిరెడ్డి బాలకృష్ణారెడ్డి నియామకం

TV4-24X7 News

ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్ ఏర్పాట్ల పరిశీలన…

TV4-24X7 News

Leave a Comment