Tv424x7
Telangana

రెండేళ్ల కుమార్తెను హతమార్చి పరారైన మహిళ… ఎందుకో తెలుసా…?

మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం శభాష్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది.

స్థానికంగా నివసిస్తున్న ఓ మహిళ తన రెండేళ్ల కుమార్తెను ఉక్కబట్టి హత్య చేసి, అనంతరం ప్రియుడితో పరారైన ఘటన గ్రామంలో కలకలం రేపింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం దవాఖానకు తరలించారు.

తల్లి, ఆమె ప్రియుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

కుటుంబ విభేదాలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అనూష

Related posts

ఎల్కతుర్తి | బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

TV4-24X7 News

వినాయక నిమజ్జన యాత్రలో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది.

TV4-24X7 News

తెలంగాణలో 15 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు

TV4-24X7 News

Leave a Comment