వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలత గారిని పరామర్శించిన ఎమ్మెల్సీ శివరామిరెడ్డి. హైదరాబాద్లో బ్రెయిన్ సర్జరీ చేయించుకుని ప్రస్తుతం తాడిపత్రి పట్టణంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలత గారిని శనివారం ఎమ్మెల్సీ శివరామిరెడ్డి గారు పరామర్శించారు.
స్వర్ణలత గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్సీ, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

