Tv424x7
Telangana

మహిళా ఉద్యోగిని వేధింపుల కేసులో మండల తహసీల్దార్ అరెస్ట్…

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల తహసీల్దార్ రవీందర్‌పై పోలీసులు పీడితురాలి ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టారు. విధి నిర్వహణలో కలిసి పని చేసిన మహిళా ఉద్యోగికి వాట్సాప్‌లో అసభ్యకరమైన సందేశాలు పంపి, ఫోన్‌ కాల్స్‌తో వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసి, మరో ఎమ్మార్వో ద్వారా రాజీ కుదుర్చుకోవాలని రవీందర్ ప్రయత్నించినట్టు సమాచారం. అయితే బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, రవీందర్‌ను రిమాండ్‌కు తరలించారు.

Related posts

_తెలంగాణ రైతులకు అలర్ట్.. ఈనెల 23వ తర్వాత రైతు భరోసా..!!

TV4-24X7 News

శివమొగ్గలో విషాదం.. తల్లి-కుమార్తె మృతి

TV4-24X7 News

నేను బ్రతికున్న సచ్చిపోయాయని అంటున్నాది ఈ సర్కార్

TV4-24X7 News

Leave a Comment