Tv424x7
Telangana

కలెక్టర్ వ్యవహారశైలి వివాదాస్పదం…

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నూరు కాంగ్రెస్ నాయకుడు కృష్ణారెడ్డి తల్లి మృతి చెందడంతో మంత్రి వివేక్ వెంకటస్వామి పరామర్శకు వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి వెంట కలెక్టర్ దీపక్ కూడా వెళ్లి కాంగ్రెస్ నేతను పరామర్శించారు.

.ప్రభుత్వ అధికారి స్థాయిలో ఉండి పార్టీ నాయకుడిని ప్రత్యక్షంగా పరామర్శించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికారులు రాజకీయ సమన్వయం కంటే పరిపాలనకే పరిమితం కావాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related posts

నేడు 53వ సారి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డ

TV4-24X7 News

జగిత్యాల జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

TV4-24X7 News

ఈ వారం గజగజ: టెంపరేచర్లు 3 నుంచి 5 డిగ్రీల దాకా పడిపోయే అవకాశం..!!

TV4-24X7 News

Leave a Comment