Tv424x7
AndhrapradeshCrime News

తిరుపతిలో మిస్టరీ మరణాలు – అటవీ ప్రాంతంలో 4 మృతదేహాలు కలకలం!

తిరుపతి జిల్లా పాకాల మండలం లోని వారి పల్లి అటవీ ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అక్కడ ఒకేసారి నాలుగు మృతదేహాలు లభ్యమవడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.🐄 మృతదేహాలు ఎలా బయటపడ్డాయి?

పశువులను మేపేందుకు అడవిలోకి వెళ్లిన స్థానికులు చెట్టుకు వేలాడుతున్న డెడ్ బాడీలను గమనించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

స్థల పరిశీలనలో గుర్తించిన విషయాలు:ఒక చెట్టుకు మహిళా, పురుషుల మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి.వీటిలో ఒక డెడ్ బాడీ నేలపై పడిపోయింది.

సమీపంలోనే రెండు చిన్నపిల్లల మృతదేహాలను పూడ్చిపెట్టిన ఏముకలు లభించాయి.ఘటన జరిగినది సుమారు వారం రోజుల క్రితం అనుమానం.

ఘటనాస్థలంలో ఖాళీ మద్యం బాటిల్లు, మాత్రలు, దుస్తులు కూడా గుర్తించారు.

Related posts

నేడు బాబుకి జడ్జిమెంట్‌ డే

TV4-24X7 News

తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని 16వ మలుపు వద్ద ఘోరం

TV4-24X7 News

తాగుబోతుల మధ్య ఘర్షణ ఒకరికి గాయాలు

TV4-24X7 News

Leave a Comment