Tv424x7
Andhrapradesh

సోమందేపల్లి– మరణించిన వ్యక్తి గురించి సమాచారం!!

సోమందేపల్లి మండలం పత్తికుంటపల్లి సమీపంలో కల్వర్టు మోరీ కింద ఒక వ్యక్తి మృతిచెందినట్లు సమాచారం. వయసు సుమారు 45 నుండి 50 సంవత్సరాల మధ్యనున్నాడని అంచనా.

వివరాలు తెలిసిన వారు లేదా సంబంధిత వ్యక్తులు సోమందేపల్లి PSI రమేష్ బాబు (9440796843) కు సంప్రదించవలసిందిగా authorities కోరుతున్నారు.

Related posts

మైదుకూరు మున్సిపాలిటీ 9వ వార్డు వారు పుట్టా సమక్షంలో తెదేపా లో చేరిక

TV4-24X7 News

తిరుపతిలో కిడ్నాప్ కలకలం…

TV4-24X7 News

వెనుక కూర్చున్నా హెల్మెట్ తప్పనిసరి ట్రాఫిక్ సిఐ షణ్ముఖరావు

TV4-24X7 News

Leave a Comment