Tv424x7
Andhrapradesh

ఫుడ్ డెలివరీలపై కొత్త భారములుసెప్టెంబర్ 22 నుంచి అదనపు ఛార్జీలు!!

👉 Swiggy, Zomato, Magicpin వంటి ఫుడ్ డెలివరీ సర్వీసులు వినియోగదారులకు మరింత ఖరీదైనవిగా మారనున్నాయి.
👉 సెప్టెంబర్ 22, 2025 నుంచి డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ (GST) విధించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
👉 ఇదే సమయంలో పండుగ సీజన్ ముందు నుంచే కంపెనీలు ప్లాట్‌ఫామ్ ఫీజులను కూడా పెంచేశాయి.

దీంతో భోజనం ఆర్డర్ చేసే కస్టమర్లకు ఒక్కో డెలివరీపై అదనపు భారం పడే అవకాశం ఉంది.

Related posts

JCS చంద్ర ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన సోషల్ మీడియా అకృత్యలకు బలైన గీతంజలికి మద్దతుగా ర్యాలీ

TV4-24X7 News

టీడీపీ, జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్దులు దాదాపు ఖరారు?

TV4-24X7 News

విజయవాడలో మహా నవమి: మహిషాసుర మర్దిని దర్శనం!!

TV4-24X7 News

Leave a Comment