కృష్ణా జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారు ఈరోజు పోరంకి మురళి రిసార్ట్స్లో జిల్లా కలెక్టర్ శ్రీ డీ.కే బాలాజీ, ఐఏఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
previous post
next post

