Tv424x7
Andhrapradesh

ఆక్కతాయిలకు బుద్ధి చేప్పిన పోలీసులు….

తిరుపతి లీలామహల్ జంక్షన్ సమీపంలో రచ్చ.రోడ్డుపై వెళ్తున్న తల్లీకూతుళ్లను వేధించిన ఆరుగురు యువకుల్లో ముగ్గురిని పోలీసులు పట్టుకొని చితకబాదారు.

మిగతా ముగ్గురు యువకులు పరారీలో ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, యాత్రానగరమైన తిరుపతిలో ఇలాంటి సంఘటనలు జరగడం విచారకరమని వ్యాఖ్యానించారు.

పోలీసులు హెచ్చరిక: “మహిళలను వేధించే వారికి ఎలాంటి ఉపశమనం ఉండదు. కఠిన చర్యలు తప్పవు.”

Related posts

ఏపీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన

TV4-24X7 News

మావోయిస్టుల ఘాతుకం.. మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు

TV4-24X7 News

కడపజిల్లాలో ఇంటెలిజెన్స్ సీఐ పై దాడి ఘటనలో ఇరువర్గాలపై కేసు

TV4-24X7 News

Leave a Comment