Tv424x7
Telangana

గొడ్డలితో మహిళ పై దాడి…. కారణం తెలిస్తే షాక్…

ఖమ్మం, ఖానాపురం:

ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఆదివారం ఉదయం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కిటికీలు తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్న బానోత్ రుక్మిణీపై సహోద్యోగి రవి గొడ్డలితో దాడి చేశాడు.

సహోద్యోగి కర్రీ అడిగినపుడు రుక్మిణీ తాను తినదని చెప్పడంతో రవి కోపానికి దారితీశాడు. గొడ్డలితో ఆమె మెడపై పలుమార్లు దాడి చేసిన రవి ఆ సంఘటన తర్వాత పారిపోయాడు.

స్థానికులు వెంటనే రుక్మిణీని ఆసుపత్రికి తరలించి, ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

పొలీసులు ప్రజలకు చిన్న వివాదాలను పెద్ద హింసగా మలచుకోవద్దని హెచ్చరించారు

Related posts

కలెక్టర్ మానవత్వం పల్లీలు అమ్ముకునే దివ్యాంగురాలికి రూ.లక్ష రుణం

TV4-24X7 News

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వాతావరణం హాట్ టాపిక్ అవుతోంది.!!

TV4-24X7 News

బస్సులో సీటు లేదని కండక్టర్ చెంప కొరికిన ప్రయాణికుడు

TV4-24X7 News

Leave a Comment