ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఈనెల 22న పాఠశాల పునః ప్రారంభం కానున్నాయి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
previous post

