Tv424x7
Andhrapradesh

సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగింపు.

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఈనెల 22న పాఠశాల పునః ప్రారంభం కానున్నాయి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

Related posts

నేపాల్‌లో చిక్కుకున్న నంద్యాల భక్తులను మంత్రివర్యులు ఫోన్ ద్వారా పరామర్శ..

TV4-24X7 News

వెస్ట్ నైల్ వైరస్‌‌తో వచ్చేదే.. వెస్ట్‌ నైల్ ఫీవర్

TV4-24X7 News

ఫిబ్రవరి – మార్చి సీఎం జగన్ పర్యటన షెడ్యూల్

TV4-24X7 News

Leave a Comment