Tv424x7
Andhrapradesh

తెదేపా నుంచి వైకాపాలో చేరిన ఎమ్మెల్యేలకు నోటీసులు

అమరావతి: తెదేపా (TDP) నుంచి వైకాపా (YSRCP)లో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్‌, వల్లభనేని వంశీ ఈనెల 29న మధ్యాహ్నం విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు..పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని పార్టీ విప్‌ డోలా బాలవీరాంజనేయస్వామి పిటిషన్‌ వేశారు. తెలుగుదేశం పార్టీ నిర్ణయం మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ ఇచ్చామని, వారిపై చర్యలు తీసుకోవాలని అధినేత చంద్రబాబు (Chandrababu) తన అభిప్రాయాన్ని ఇప్పటికే స్పీకర్‌కు తెలియజేశారు..

Related posts

మెట్ల మార్గం కు అలిపిరి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?

TV4-24X7 News

కంచరపాలెం సీఐగా చంద్రశేఖర్

TV4-24X7 News

వైసీపీ నేత పేర్ని నానికి బిగ్ షాక్.. క్రిమినల్ చర్యలకు సిద్దమవుతున్న సర్కార్

TV4-24X7 News

Leave a Comment