Tv424x7
Andhrapradesh

కొత్తపాలెం లో లైట్ హౌస్ నూతన రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీ

విశాఖపట్నం 89 వార్డ్ పరిధిలో కొత్తపాలెం వద్ద నూతన రెస్టారెంట్ లైట్ హౌస్ ను జనసేన విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ మంచి వాతావరణం లో ఏర్పాటు చేశారని అన్నారు విభిన్న రుచులు కోరుకొనే వారికి అందుబాటులోకి మంచి రెస్టారెంట్ అని నిర్వాహకులు తెలిపారు.. కార్యక్రమంలో నిర్వాహకులు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Related posts

మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ

TV4-24X7 News

లా & ఆర్డర్ పోలీస్ స్టేషన్ల ఇన్ స్పెక్షన్ చేపడుతున్న సందర్భంగా 3వ పట్టణ పోలీసు స్టేషన్ ను సందర్శించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి

TV4-24X7 News

రాజంపేటలో TDP, YCP కార్యకర్తల మధ్య ఘర్షణ

TV4-24X7 News

Leave a Comment