విశాఖపట్నం భీమిలి గంజాయి అక్రమ రవాణాపై బుధవారం పోలీసులు వై జంక్షన్ పోలీస్ చెక్ పోస్టు దగ్గర తనిఖీలు నిర్వహించారు. సిటి పోలీస్ కమిషనర్ శంకబ్రతా బాగ్చి ఆదేశాలు ప్రకారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో బి.శ్రీనివాసరావు అడిషనల్ ఎస్.పి. యు.సుబ్బారావు పర్యవేక్షణలో తనిఖీలు జరిగాయి. భీమిలి సిబ్బంది వి.రామకృష్ణ, కె.వి.బి.రావు, ఎన్.దేముడురాజు, వహిదారాణి. వి.రామకృష్ణపాల్గొన్నారు.

next post