Tv424x7
Andhrapradesh

ఢిల్లీ జగన్ ధర్నాలో పాల్గొన్న వాసుపల్లి గణేష్ కుమార్

విశాఖపట్నం దేశ రాజధాని న్యూ ఢిల్లీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి విశాఖ సౌత్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. ఏపీలో కూటమి పార్టీలు చేస్తున్న ధ్వంసరచనకు నిరసనగా జగన్ అధ్యక్షతన బుధవారం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టనున్న విషయం తెల్సిందే. కార్యక్రమంలో సౌత్ కార్పొరేటర్లు, వార్డ్ ప్రెసిడెంట్ లు నాయకులు పాల్గొన్నారు.

Related posts

ప్రముఖ సంఘ సేవకురాలు మయాంక్ కుమారి వివేకానంద ఆశ్రమమునకు నిత్యవసరాలు వితరణ

TV4-24X7 News

అనంతపురం జిల్లా నాగిరెడ్డిపల్లెలో దారుణ ఘటన –

TV4-24X7 News

ప్రియాంక విద్యోదయ స్కూల్ నందు రెండవ ఈస్ట్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం .శ్రీను ట్రాఫిక్ నియమాలు అవగాహన సదస్సు

TV4-24X7 News

Leave a Comment