Tv424x7
Andhrapradesh

అన్న సంతర్పణ లో పాల్గొన్న ఉరుకుటి గణేష్

విశాఖ దక్షిణం 29వ వార్డు పరిధిలో వినాయక మహోత్సవాలను పురస్కరించుకొని సుందర్ టైలర్ లైన్లో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి 29 వ వార్డు తెలుగుదేశం ప్రెసిడెంట్ ఉరుకుటి గణేష్ ని ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానం మేరకు ఊరికిటి గణేష్ విచ్చేసి భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు, ఈ కార్యక్రమానికి వార్డు సెక్రటరీ బంగార్రాజు బోర రాజు, డాక్టర్ కిషోర్, వాసు, బండి అప్పలరాజు, కొండ్రు శ్రీను, బండారు రమేష్ పాల్గొన్నారు.

Related posts

ఏపీలో మెట్రోలకు 199 ఎకరాల భూ సేకరణ

TV4-24X7 News

రూపాయల కే భోజనం.. విజయవాడ రైల్వే స్టేషన్ లో స్పెషల్ కౌంటర్

TV4-24X7 News

యూరియాపై మండలిలో వాగ్వాదం!!

TV4-24X7 News

Leave a Comment