Tv424x7
Andhrapradesh

అరుణాచలం గిరి ప్రదక్షణ భక్తులకు అన్నదానం నిర్వహించిన వివేకానంద సంస్థ

విశాఖపట్నం అరుణాచలం తిరుమన్నాలై గిరి ప్రదక్షణ భక్తులకు దారిలో శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారు అన్నదానం నిర్వహించారు. ప్రతి ఏటా వివేకానంద సంస్థ వారు సంస్థ ఆశ్రమ వాసులతో, సంస్థ సభ్యులతో ఆధ్యాత్మిక యాత్రలు నిర్వహిస్తుంటారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఈ మహా నారాయణ సేవలను కూడా నిర్వహిస్తుంటారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయం అందించినవారు వివేకానంద సంస్థ అధ్యక్షులు డాక్టర్.సి .ఎం .ఎ . జహీర్ అహ్మద్, చల్మాజీ ఇన్ఫ్రా ప్రాజెక్టు చైర్మన్ మట్టపల్లి. హనుమంతరావు, యువ నాయకులు ద్రోణంరాజు. శ్రీ వాత్సవ కు సంస్థ అధ్యక్షులు అప్పారావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సంస్థ సభ్యులు సి హెచ్ . మసేన్,పి . ఈశ్వరరావు,ఎస్ . శ్రీరామ్,డి . వీర్రాజు బి . సత్తిబాబు పాల్గొన్నారు.

Related posts

2 తలలు, 6 కాళ్లు, 2 తోకలు.. వింత దూడ జననం, గ్రామస్థులు ఏం చేశారంటే

TV4-24X7 News

ఈనెల 22న టీడీపీలో చేరనున్న లావు శ్రీకృష్ణ దేవరాయలు.!

TV4-24X7 News

సీకేపీ లోకల్ బాయ్స్ ఆధ్వర్యంలో 18 వ వినాయక ఉత్సవాలు

TV4-24X7 News

Leave a Comment