Tv424x7
Andhrapradesh

కన్నయ్యనాయుడుకు కన్నడ రాజ్యోత్సవ కిరీటం

ఏపీ జలవనరులశాఖ సలహాదారు ఎన్.కన్నయ్య నాయుడికి కన్నడ రాజ్యోత్సవ పురస్కారాన్ని ప్రకటించారు. రేపు కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఆగస్టు 10న వరదలతో కర్ణాటక లోని తుంగభద్ర జలాశయం19వ క్రస్టుగేట్కొట్టుకుపోయింది. ఈభారీ విపత్తు నుంచి జలాశయం లోని నీటిని పరిరక్షించే బాధ్యతను కన్నయ్య నాయుడి నేతృత్వం లోని ఇంజినీర్ల బృందం సమర్థంగా నిర్వహించింది. ఆ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయన్ను ఈపురస్కారానికి ఎంపిక చేసింది.

Related posts

టీడీపి పార్టీ అభ్యర్థులకు బీ ఫారం ఎప్పటినుండి ఇస్తారో తెలుసా..?

TV4-24X7 News

ఐరన్ బ్రిడ్జీలు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చర్యలు!!

TV4-24X7 News

వాళ్ల గుండెల్లో నిద్రపోతా: చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment