Tv424x7
Andhrapradesh

కన్నయ్యనాయుడుకు కన్నడ రాజ్యోత్సవ కిరీటం

ఏపీ జలవనరులశాఖ సలహాదారు ఎన్.కన్నయ్య నాయుడికి కన్నడ రాజ్యోత్సవ పురస్కారాన్ని ప్రకటించారు. రేపు కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఆగస్టు 10న వరదలతో కర్ణాటక లోని తుంగభద్ర జలాశయం19వ క్రస్టుగేట్కొట్టుకుపోయింది. ఈభారీ విపత్తు నుంచి జలాశయం లోని నీటిని పరిరక్షించే బాధ్యతను కన్నయ్య నాయుడి నేతృత్వం లోని ఇంజినీర్ల బృందం సమర్థంగా నిర్వహించింది. ఆ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయన్ను ఈపురస్కారానికి ఎంపిక చేసింది.

Related posts

పతకాలు సాధించిన పోలీసు టీంను అభినందించిన కమిషనర్

TV4-24X7 News

ఎమ్మెల్యే ల తలరాత రాసే జీత గాడు ఐప్యాక్

TV4-24X7 News

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుదాం విల్లూరి భాస్కర్ రావు

TV4-24X7 News

Leave a Comment