విశాఖపట్నం పరవాడ మండలం రావాడ గ్రామ పంచాయితి లో ఎన్టీఆర్ భరోశా పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పరవాడ మండలం అభివృద్ధి అధికారి డి.శ్యామ్ సుందర్ మరియు వియ్యపు చిన్నా (మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు) కలిసి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో సాలపు రమణ, మరిశ అప్పలరాజు (మాజీ వైస్ సర్పంచ్), మరిశా శ్రీనివాస్, మారిశా రాజు, తోట రాము, కోన నాగ అప్పలరాజు, పంచాయతీ సెక్రెటరీ అనురాధ మహిళా పోలీసు అధికారి జయంతి .టి హరి క్రిష్ణ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
previous post

