Tv424x7
Andhrapradesh

ఏపీలో రూ.1.35 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్: మంత్రి పార్థసారథి

అనకాపల్లి :ఏపీలోని అనకాపల్లి జిల్లాలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో మెస్సర్స్ ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. రెండు దశల్లో 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో నిర్మాణం జరుగుతుందన్నారు. మొదటిదశలో రూ.55,964 కోట్ల పెట్టుబడి, రెండో దశలో రూ.80వేల కోట్ల పెట్టుబడితో నిర్మాణాలు జరుగుతాయని అన్నారు. వీటి ద్వారా 55 వేల ఉద్యోగాలు లభిస్తాయని అంచనావేశారు.

Related posts

ఇజ్రాయిల్‌ను ఎదుర్కొనేందుకు ఉమ్మడి రక్షణ వ్యవస్త!

TV4-24X7 News

ప్రొద్దుటూరులో అక్రమ టపాసుల నిల్వలపై పోలీసుల ఉక్కుపాదం12 టన్నుల అదనపు స్టాక్ స్వాధీనం

TV4-24X7 News

జనవరి కల్లా అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్

TV4-24X7 News

Leave a Comment