Tv424x7
Andhrapradesh

బెట్టింగులకు బానిసై రూ.2.40 కోట్ల అప్పుచేసిన కొడుకు.. తీర్చలేక తల్లిదండ్రులు ఆత్మహత్య

నంద్యాల – అబ్దుల్లాపురానికి చెందిన మహేశ్వర్, ప్రశాంతి దంపతుల కొడుకు నిఖిల్. డిగ్రీ కోసం బెంగళూరుకు పంపితే బెట్టింగులకు బానిసై ₹2.40 కోట్ల అప్పు చేశాడు. తల్లిదండ్రులు వాళ్ల 10 ఎకరాల భూమి, ఇల్లు అమ్మేసినా అప్పు తీరలేదు. అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు .

Related posts

పాసులు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి : పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ

TV4-24X7 News

పసి వాడి ప్రాణం తీసిన టీ..!

TV4-24X7 News

కడపలో టీడీపీ లో అసమ్మతి!!

TV4-24X7 News

Leave a Comment