Tv424x7
Andhrapradesh

కుటుంబ సమేతంగా నాగులచవితి పండుగ మహోత్సవంలో పాల్గొన్న వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ, విశాఖ నగర జనసేన పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా నాగులచవితి పండుగను జరుపుకున్నారు. తొలుత పుట్టపై పసుపు, కుంకుమ, పువ్వులు చల్లి విశేష అలంకరణ చేసీ, ఆవుపాలతో అభిషేకం చేసి కుటుంబ సమేతంగా పాలు , నువ్వులతో చేసిన చెలిమీ వేసి, కోడిగుడ్లు వేసి నాగేంద్రుని ఆరాధించారు. అనంతరం ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

జీకే ఫౌండేషన్ ఆర్థిక సాయం

TV4-24X7 News

పూరీ జగన్నాథుని రత్నభండార్‌లో ఏముంది❓

TV4-24X7 News

కడపకు రాబోతున్నా మాజీ సీఎం చంద్రబాబునాయుడు

TV4-24X7 News

Leave a Comment