Tv424x7
Andhrapradesh

టీచర్లు లేని స్కూల్ – చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకం..!

ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్న చిన్నారుల భవిష్యత్తు ఏవేరా..?

అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం, నేలజర్త ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 126 మంది విద్యార్థులు చదువుకుంటున్నా… ఒక్క టీచర్ కూడా లేకపోవడం స్థానికులను కలవరపెడుతోంది.

గత మూడు నెలలుగా వాలంటీర్ సహాయంతోనే పాఠశాల నడుస్తోందని గ్రామస్థుల వాపో.

పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన.

పిల్లలు చదువుకు దూరం అవుతున్నారన్న ఆందోళనతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వెంటనే టీచర్లను నియమించాలని జిల్లా కలెక్టర్‌ను కోరుతూ విజ్ఞప్తి చేశారు.

Related posts

అంగన్వాడీ వర్కర్లకు ఏపీ సర్కార్‌ శుభవార్త !

TV4-24X7 News

బంజారాహిల్స్ పీఎస్‌లో నమోదైన కేసును కొట్టేయాలని హైకోర్టులో కేటీఆర్ పిటిషన్.

TV4-24X7 News

ప్రభుత్వ ఆసుపత్రి లేడీ డాక్టర్‌పై వేధింపులు!!

TV4-24X7 News

Leave a Comment