Tv424x7
Andhrapradesh

సేవ్ ఆర్డిటి.. కేంద్రంపై సిపిఐ ఆగ్రహం… ఎందుకో తెలుసా…

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) కింద ఆర్డిటికి రావాల్సిన విరాళాలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలిపెడుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మండిపడ్డారు. దీంతో ఆర్డిటి అందిస్తున్న కీలకమైన సేవలు నిలిచిపోయే పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

CM జగన్ కాన్వాయ్పై రాయితో దాడి

TV4-24X7 News

వైసీపీని వీడటానికి గల అసలు కారణం చెప్పిన రాయుడు

TV4-24X7 News

అమరావతిలో ESI ఆస్పత్రికి కేంద్రం ఓకే!

TV4-24X7 News

Leave a Comment