విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) కింద ఆర్డిటికి రావాల్సిన విరాళాలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలిపెడుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మండిపడ్డారు. దీంతో ఆర్డిటి అందిస్తున్న కీలకమైన సేవలు నిలిచిపోయే పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

