Tv424x7
Andhrapradesh

కార్యకర్తలతో సమావేశమైన ఎరిక్షన్ బాబు…

యర్రగొండపాలెం (ప్రకాశం జిల్లా):

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం టిడిపి కార్యాలయంలో బుధవారం త్రిపురాంతకం టిడిపి నాయకులు, కార్యకర్తలతో పార్టీ ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండల కమిటీ అధ్యక్షులను ఎన్నుకొని ప్రతిపాదించిన పేర్లను అధిష్ఠానానికి పంపిస్తామని తెలిపారు.

కష్టకాలంలో పార్టీ కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో త్రిపురాంతకం టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో దుర్గమ్మ తల్లి పూజా కార్యక్రమం

TV4-24X7 News

కోవూరు హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా.. ప్రయాణికులకు గాయాలు

TV4-24X7 News

ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ కు ఘన సత్కారం గంట్ల

TV4-24X7 News

Leave a Comment