Tv424x7
Andhrapradesh

ప్రభుత్వంలో ఉన్నా ప్రజాపక్షమే

అమరావతి:

సోలార్ పాలసీలో ఉన్న లోటుపాట్లపై శాసనసభలో ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ పాలసీలో సవరణలు అవసరమని స్పష్టంగా తెలిపారు.

ఈ సందర్భంగా వెంటనే స్పందించిన ప్రభుత్వం –

సమస్యలపై సమగ్ర సమీక్ష చేపడతామని

ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కార మార్గాలు పరిశీలిస్తామని హామీ ఇచ్చింది.

ప్రజల సమస్యలపై చురుగ్గా స్పందించడం ద్వారా ప్రభుత్వం ప్రజాపక్షమే అని మరోసారి నిరూపించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Related posts

ఇక ప్రతి శుక్రవారం కోర్టుకి జగన్?

TV4-24X7 News

కడప జిల్లాలో అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లు… చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నా అధికారులు

TV4-24X7 News

రైతుల త్యాగం వృథా కానివ్వం.. జగన్‌ తప్పులు సరిచేస్తాం: చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment