Tv424x7
Telangana

యువకుడిని మోసం చేసిన సైబర్ నెరగాళ్లు…

ఆదిలాబాద్:

ఆదిలాబాద్ సుందరయ్యనగర్‌కు చెందిన ఓ యువకుడు ధని లోన్ యాప్‌లో రూ. 5 లక్షల రుణానికి దరఖాస్తు చేశాడు. లోన్ మంజూరు కావాలంటే ముందుగా నగదు చెల్లించాలని మెసేజ్ అందడంతో, బాధితుడు విడతల వారీగా ₹1,00,650 చెల్లించాడు.

కానీ లోన్ రాకపోవడంతో మోసం జరిగినట్లు గుర్తించగా, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టూటౌన్ పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

సీఎం సవాల్ కేటీఆర్ కి అర్థం కానట్లుంది: సీతక్క

TV4-24X7 News

బాబాయ్’తో కలిసి తల్లిని హత్య చేసిన కుమార్తెలు

TV4-24X7 News

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

TV4-24X7 News

Leave a Comment