ఏడోసారి ఏపీలో జరగబోతున్న సీఐఐ సదస్సు గురించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.
▪️ రాష్ట్రానికి ఉన్న 1000 కి.మీ తీరప్రాంతంను వినియోగించుకుంటూ ప్రతి 50 కి.మీకు ఒక పోర్టు ఏర్పాటు చేయాలనే ఆలోచన.
▪️ ఏపీని ఉత్తమ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి చేస్తామన్న సీఎం.
▪️ అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ను జనవరి నాటికి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
▪️ అదేవిధంగా రాష్ట్రంలో స్పేస్ సిటీ ఏర్పాటు ప్రణాళికలో ఉందని తెలిపారు.
👉 టెక్నాలజీ, లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఏపీని ముందంజలో నిలబెట్టే దిశగా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

