Tv424x7
Andhrapradesh

ఆదోని జిల్లా చేయాలని (ఎడిజేయు )జర్నలిస్టుల డిమాండ్!!!

ఆదోని డివిజన్లో  ఆంధ్రప్రదేశ్ డెమొక్రటిక్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మగ్దుంబాష ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆదోని జిల్లాగా రూపకల్పన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ సబ్ కలెక్టర్ గారికి మెమొరాండం సమర్పించారు. జర్నలిస్టులు మాట్లాడుతూ ఆదోనికి జిల్లాగా ఏర్పాటైతే అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.

స్థానిక ప్రజల సౌకర్యార్థం జిల్లాగా చేయాలని, ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Related posts

విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ సీఐ రేవతమ్మ

TV4-24X7 News

ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల” లో “అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్థంతి”

TV4-24X7 News

వైఎస్ షర్మిల ఏపీ పర్యటన ఖరారు…ఇదిగో షెడ్యూల్

TV4-24X7 News

Leave a Comment