Tv424x7
Telangana

గ్రూప్ 2, 3 ఫలితాల్లో సత్తా చాటిన కరీంనగర్ మహిళా కానిస్టేబుల్!!

కరీంనగర్: కరీంనగర్ జిల్లా నుండి శైలుకిరణ్ అనే మహిళా కానిస్టేబుల్ అత్యద్భుతమైన ఫలితాలను సాధించి, తాజా గ్రూప్ పరీక్షల్లో సత్తా చాటింది. ఆమె డిప్యూటీ ఎంఆర్ఎ (గ్రూప్ 2) మరియు సీనియర్ అసిస్టెంట్ (గ్రూప్ 3) పోస్టులలో ఎంపికయ్యారు.

ప్రిపరేషన్ సమయంలో తండ్రి మరణించటంతో సవాళ్లను ఎదుర్కొన్నా, శైలుకిరణ్ పట్టుదలతో చదువును కొనసాగించి విజయం సాధించింది. ఆమె విజయం పట్ల కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విజయంతో మహిళలకు, ప్రత్యేకంగా సవాళ్లను ఎదుర్కొంటున్న యువతకు, ధైర్యం మరియు పట్టుదలతో లక్ష్యాలను చేరుకోవచ్చని స్పష్టంగా చూపింది.

Related posts

బోనాల జాతరకు రూ.20 కోట్లు మంజూరు

TV4-24X7 News

తెలంగాణలో పోలీసులకే రక్షణ కరువు…

TV4-24X7 News

గ్రూప్-1 పరీక్షలపై కాసేపట్లో కీలక ప్రకటన

TV4-24X7 News

Leave a Comment