Tv424x7
Andhrapradesh

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య…

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూర గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

గురువారం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అంతేకాకుండా గతంలో కూడా పలుమార్లు ఉరివేసుకునే ప్రయత్నం చేసినట్టు వారు పోలీసులకు వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Related posts

ఘోర రోడ్డు ప్రమాదం!!

TV4-24X7 News

ప్రధాని నివాసానికి బయలుదేరిన కిషన్ రెడ్డి, బండి సంజయ్తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి చోటు దక్కింది. పీఎంవో నుంచి సాయంత్రం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాలంటూ ఇద్దరి నేతలకు ఫోన్‌ వచ్చింది. దీంతో ఢిల్లీలోని కిషన్‌రెడ్డి నివాసం నుంచి బండి సంజయ్‌ ఒకే కారులో ప్రధాని నివాసానికి బయలుదేరారు. ముందుగా అక్కడ జరిగే తేనేటి విందుకు హాజరై ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు.

TV4-24X7 News

లోకేశ్‌ ‘యువగళం’ పైలాన్‌ ఆవిష్కరణ.. హాజరైన బ్రాహ్మణి, మోక్షజ్ఞ

TV4-24X7 News

Leave a Comment