Tv424x7
Andhrapradesh

మెడికల్ కాలేజీ 2వ వార్షికోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు వేడుకలు….

మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాలెం శ్రీకాంత్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జక్కంపూడి గణేష్, మేడపాటి షర్మిళ రెడ్డి తదితరులు కాలేజీ ప్రాంగణంలో కేక్ కట్ చేశారు.

వైయస్ జగన్ ప్రభుత్వం హయాంలోనే ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయి, 2023 నుంచే తరగతులు ప్రారంభమయ్యాయని వైఎస్సార్సీపీ నేతలు గుర్తుచేశారు.

అయితే గత వారం రోజులుగా టీడీపీ నేతలు “అక్కడ మెడికల్ కాలేజీనే కట్టలేదన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని” ఆరోపించారు

Related posts

తిరుమ‌లలో.. వెంకటేశ్వర స్వామి సేవ‌లో..ఎంపీ డీకే.అరుణ‌.

TV4-24X7 News

తిరుమలకు ఎన్డీబీ ల్యాబ్ పరికరాలు

TV4-24X7 News

కుప్పం మహిళ శిరీషను ఫోన్‌లో పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment