Tv424x7
Andhrapradesh

నేటి నుంచి RBI కొత్త రూల్స్!!

చెక్కులకు సంబంధించిన కొత్త నియమాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ రోజు నుంచి అమల్లోకి తెచ్చింది.

🔹 ఇకపై చెక్కు క్లియరెన్స్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు.
🔹 చెక్కు ట్రంకేషన్ సిస్టమ్ (CTS) ద్వారా కొన్ని గంటల్లోనే చెక్కులు క్లియర్ అవుతాయి.
🔹 బ్యాంకుల మధ్య చెక్కును భౌతికంగా పంపాల్సిన అవసరం లేకుండా, దాని ఫోటో మరియు వివరాలు పంపితే సరిపోతుంది.
🔹 మోసాలను నివారించడానికి పాజిటివ్ పే సిస్టమ్ను కూడా తప్పనిసరి చేసింది RBI.

Related posts

హైకోర్టు వారెంట్ జారీ – సిరిసిల్ల కలెక్టర్‌కి షాక్!!

TV4-24X7 News

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త

TV4-24X7 News

_దేశ రాజకీయాల్లో మరో అసక్తికర అంశం చోటుచేసుకుంది

TV4-24X7 News

Leave a Comment