Tv424x7
Telangana

BHEL ఉద్యోగులు గ్రూప్-1లో మెరిసిన విజయగాథ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో భీహెచ్ఈఎల్‌ (BHEL) సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు అద్భుత విజయాన్ని సాధించారు. భీహెచ్ఈఎల్‌లో మేనేజర్‌లుగా పనిచేస్తున్న జగదీష్‌ ఆర్టీఓగా, నిషాంత్‌ డీఎస్పీగా ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నూతన ఆర్టీఓ అధికారి జగదీష్‌ను సన్మానించి అభినందించారు. అదేవిధంగా డీఎస్పీగా ఎంపికైన నిషాంత్‌ను కూడా శాఖ అధికారులు ఘనంగా సత్కరించారు.

ఈ ఇద్దరు ఉద్యోగులు గ్రూప్-1 పరీక్షలో విజయం సాధించడం భీహెచ్ఈఎల్‌ సంస్థకు గర్వకారణమని సహోద్యోగులు, ఉన్నతాధికారులు తెలిపారు. ప్రభుత్వ సేవలో అవకాశం రావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని జగదీష్‌, నిషాంత్‌లు ఆనందం వ్యక్తం చేశారు.

Related posts

అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి

TV4-24X7 News

దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలి : కేటీఆర్..!!

TV4-24X7 News

NDSA రిపోర్ట్ ఆధారంగా కాళేశ్వరం విచారణ చేపట్టాలని సీబీఐని కోరిన తెలంగాణ ప్రభుత్వం..

TV4-24X7 News

Leave a Comment